ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎండీఎస్, ఏ గ్రేడ్, ఏటీఎం, కిచెన్ గార్డెన్, బీఆర్సీ సెంటర్ వంటి నమూనాలను కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలోని గ్రామాల్లో ఏఎన్ఆర్ఎయూ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సీటీ, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తల బృందం సోమవారం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే 9 రకాల సార్వతిక సూత్రాలను శాస్త్రవేత్తలకు చూపించారు.

2 Sep, 2025
ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
#AgriculturalInnovation, #AgriculturalResearch, #AgriTech, #APFarmers, #APFarmersAssociation, #BRCenter, #ClimateSmartAgriculture, #FarmersEmpowerment, #GreenFarming, #HorticultureResearch, #HorticultureScience, #KitchenGarden, #KrishnaDistrict, #NaturalFarming, #NatureFriendlyFarming, #OrganicFarming, #PMDS, #RuralDevelopment, #SustainableAgriculture, #SustainableFarming, #YSRUniversity, agri news, Agriculture, Andhra Pradesh, Farm, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్
