జయశంకర్‌ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకి ప్రొ|| అల్దాస్‌ జానయ్య గారిని, కొండాలక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ప్రొ|| రాజి రెడ్డి గారిని వైస్‌ఛాన్సలర్లుగా రాష్ట్ర గరవ్నర్‌ నియమించారు.