ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పశువైద్యశాలలు, డిస్పెన్సరీలు, సంచార పశు వైద్యశాలల అభివృద్ధి, బలోపేతానికి రూ. 32.83 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిధులను ఇతర ఏ పథకాలకూ మళ్ళించడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి బి. రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.