రైతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లను అందించాలని డ్రోన్ల తయారీదారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఒకే దఫాలో ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీతో పాటు పైరు ఎదుగుదలను పరీక్షించేలా డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు. దాని వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుందని నిన్న జరిగిన డ్రోన్ల సమ్మిట్లో ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు కూడా పాల్గొన్నారు.

23 Oct, 2024
రైతులకు ఖర్చు తగ్గించే డ్రోన్లు కావాలి
aerial photography drones, agras drones, agri news, agricultural drone, agricultural drones, Agriculture, agriculture drone, agriculture drone price, agriculture drone review, agriculture drones, agriculture sprayer drone, Agriculture Technology, Andhra Pradesh, best agriculture drone, dji agriculture, dji agriculture drone, dji agriculture drone t30, dji drones, drone, drones, drones agriculture, drones agriculture seeds, drones in agriculture, drones uav, natural farming, precision agriculture, telangana, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతులకు ఖర్చు తగ్గించే డ్రోన్లు కావాలి
