క్రూడ్ పామ్ కెనెల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్ ఏలూరు జిల్లాలో రూ.209. 77 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ ఆగ్రో వెట్ లిమిటెడ్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్ మొదటి దశను 2026 మార్చి నాటికి, 2029 మార్చి నాటికి రెండో దశ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

15 Oct, 2025
