ఆంధ్రప్రదేశ్లో మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టం నమోదును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం పూర్తిచేశామని తెలిపారు.

6 Nov, 2025
