e-Cropఈనెల 25లోగా ఈ శాప్ నమోదు పూర్తి చేయాలని.. ఈ-కాల్ నమోదులో భూకమతానికి రూ.10 చొప్పున ప్రోత్సాహకంగా రైతు సేవా కేంద్రాల్లోని సహాయకులకు అందిస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 100% లక్ష్యం సాధించాలని నిర్దేశించారు. కలెక్టర్ల సహకారంతో అదనంగా గ్రామ సచివాలయ సిబ్బందినీ నియమించుకుని ఈ-పంట నమోదును వేగవంతం చేయాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదుపై వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి రాజశేఖర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు నమోదు వివరాలను ఢిల్లీరావు వివరించారు.