వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని రూపొందించారని, ఈ నెల 24 నుంచి 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా దీన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.