2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (హానర్స్‌) వ్యవసాయం, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 24, 25, 27, 28, 29, 30 తేదీల్లో చివరి విడత కౌన్సె లింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం. వి. రమణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు బిదీవీజీబితి.బిబీ.రిదీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు