ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌గా యడ్లపల్లి సతీశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన విభాగ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను ఏడాది కాలానికి డిప్యుటేషన్‌పై నియమించింది.