ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు ఐదు ప్రధాన పంటలకు సంబంధించిన (వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న) విత్తనాలు 11000 గ్రామాల్లో సుమారు 40000 మందికి పంపిణీరాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రేపు జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా కార్యక్రమ ఆరంభం నకు యేర్పాట్లు మంత్రి తుమ్మల