ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మామిడి పంట విస్తృతంగా సాగవుతున్నందున మామిడిలో మరిన్ని పరిశోధనల కోసం రాష్ట్రంలో జాతీయ మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యకక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.